Home తెలంగాణ మున్సిపాలిటీలో బిల్లుల వసూళ్లకు బృందాలు తెలంగాణనిజామాబాద్ మున్సిపాలిటీలో బిల్లుల వసూళ్లకు బృందాలు By Akshara Today - February 3, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, బోధన్: పట్టణంలో మున్సిపల్ పన్నుల వసూళ్లకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని కమిషనర్ వెంకట నారాయణ పేర్కొన్నారు. మున్సిపాలిటీ స్పెషల్ అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు సహకరించి పన్నులు కట్టాలని కోరారు. RELATED ARTICLESMORE FROM AUTHOR ఘనంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం పథకాల్లో జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి రథసప్తమికి ఏర్పాట్లు పూర్తి