Home తెలంగాణ 27న ఎమ్మెల్సీ పోలింగ్.. ఓటర్లకు ప్రత్యేక సెలవు తెలంగాణ 27న ఎమ్మెల్సీ పోలింగ్.. ఓటర్లకు ప్రత్యేక సెలవు By Akshara Today - February 5, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, హైదరాబాద్: ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా నమోదు కాబడిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరు చేశారు. ఈ నెల 27న పోలింగ్ కోసం సదరు ఓటర్లకు ప్రత్యేక సెలవు దినం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. RELATED ARTICLESMORE FROM AUTHOR వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష కార్మికులను తిరిగి పనిలోకి తీసుకోవాలి