Home క్రైం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విషాదం క్రైంతెలంగాణ రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విషాదం By Akshara Today - February 5, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. నీరజ్ అనే టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూల్ భవనంపై నుంచి నీరజ్ దూకి ప్రాణాలు వదిలాడు. విద్యార్థి ఆత్మహత్యపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. RELATED ARTICLESMORE FROM AUTHOR ఓ స్కూటరు..311 చలానాలు..రూ.1.60 లక్షల జరిమానా రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బహిరంగ లేఖ అంగన్వాడీ కేంద్రాల్లో చైతన్య సదస్సులు