అక్షరటుడే, వెబ్​డెస్క్​: నేషనల్​ క్రష్​ రష్మిక మందన చేసిన ఓ ట్వీట్​ వైరల్​ అవుతోంది. ఇతరులతో దయతో ఉండాలని చెబుతూ ఈ భామ ఎక్స్​ వేదికగా పోస్ట్​ చేసింది. ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుందని, తాను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను అంటోంది. ప్రజలు కూడా ఒకరిపై ఒకరు దయతో మెలగాలని సూచిస్తోంది.