అక్షరటుడే, వెబ్​డెస్క్​: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. కొద్దిరోజులుగా వేడితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది. గురు, శుక్రవారాల్లో ఒక డిగ్రి సెంటిగ్రేడ్​ టెంపరేచర్​ తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉదయం మంచు కురుస్తుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 27 నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.