Home తెలంగాణ కామారెడ్డి డీసీఎం బోల్తా: డ్రైవర్కు గాయాలు తెలంగాణకామారెడ్డి డీసీఎం బోల్తా: డ్రైవర్కు గాయాలు By Akshara Today - February 21, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, నిజాంసాగర్: పిట్లంలోని సిటీ ఫంక్షన్ హాల్ సమీపంలో శుక్రవారం డీసీఎం బోల్తా పడింది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం పిట్లంలో జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్కు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. RELATED ARTICLESMORE FROM AUTHOR ఓటుకు రూ.10 వేలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ బైక్పై కుంభమేళాకు వెళ్లొచ్చారు.. గురుకుల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి