అక్షరటుడే, వెబ్డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో ఆ జట్టు 42.5 ఓవర్లలో 200 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ వరుస బంతుల్లో సల్మాన్ ఆగా, షాహిన్ ఆఫ్రిదిలను ఔట్ చేశాడు.