ఉచితంగా చికెన్​ వండి పెట్టారు

0

అక్షరటుడే, మెదక్​ ​: బర్డ్​ ఫ్లూ భయంతో ప్రజలు చికెన్​, గుడ్లు కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు. దీంతో వ్యాపారులు నష్టపోతున్నారు. ఈ క్రమంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి మెదక్​ జిల్లా రామయంపేటలో చికెన్​ మేళా నిర్వహించారు. చికెన్​ సెంటర్​ యజమానులు, సరఫరాదారులు కలిసి పలు రకాల చికెన్​ వంటకాలు తయారు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. చికెన్​ తింటే బర్డ్​ ఫ్లూ రాదని అవగాహన కల్పించారు.