Home తెలంగాణ ఎంపీడీవో కార్యాలయంలో నాగుపాము కలకలం తెలంగాణనిజామాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో నాగుపాము కలకలం By Akshara Today - December 28, 2024 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, బోధన్: రెంజల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నాగుపాము కలకలం రేపింది. బాత్రూంలో పాము కనిపించడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్కు సమాచారం ఇవ్వడంతో అతను పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశాడు. RELATED ARTICLESMORE FROM AUTHOR రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బహిరంగ లేఖ రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విషాదం అంగన్వాడీ కేంద్రాల్లో చైతన్య సదస్సులు