Home క్రైం కాంక్రీట్ లారీ బోల్తా : ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి క్రైం కాంక్రీట్ లారీ బోల్తా : ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి By Akshara Today - January 25, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, వెబ్డెస్క్: కాంక్రీట్ లారీ అదుపు బోల్తా పడిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న ఐటీ ఉద్యోగులపై లారీ పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. RELATED ARTICLESMORE FROM AUTHOR కాగజ్నగర్ పోలీసుల అదుపులో 16 మంది అనుమానితులు చికిత్స పొందుతూ గుర్తుతెలియని మహిళ మృతి తొమ్మిది మంది జూదరుల అరెస్ట్