Home తెలంగాణ నగరంలోని 51వ డివిజన్లో వార్డు సభ తెలంగాణనిజామాబాద్ నగరంలోని 51వ డివిజన్లో వార్డు సభ By Akshara Today - January 22, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: నగరంలోని 51వ డివిజన్లో బుధవారం వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాసొల్ల నాగరాజు, అలీఖాన్, అబ్దుల్, ముస్తఫా అక్తర్ తదితరులు పాల్గొన్నారు. RELATED ARTICLESMORE FROM AUTHOR నేడు తెలంగాణ అసెంబ్లీలో కీలక ప్రకటన ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తా: కొమురయ్య భూమి లాక్కున్నారు.. న్యాయం చేయాలని వినతి