Advertisement
అక్షరటుడే, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట చోటు చేసుకుంది. 13, 14 ప్లాట్ ఫాంలపై రైళ్లు ఎక్కేందుకు భారీ సంఖ్యలో ప్రయాణికులు తరలిరావడంతో ఈ ఘటన జరిగింది. దీంతో పలువురు స్పృహ కోల్పోయారు. వీకెండ్ కావడంతో ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా, ప్రయాణికుల రద్దీ తగ్గడం లేదు.
Advertisement