Home తెలంగాణ కామారెడ్డి బిచ్కుంద అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరుగా విఠల్ రావు తెలంగాణకామారెడ్డి బిచ్కుంద అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరుగా విఠల్ రావు By Akshara Today - January 3, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, బిచ్కుంద: బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరుగా శుక్రవారం ఏ.విఠల్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని బిచ్కుంద కోర్టు జడ్జి భార్గవి అందజేశారు. కార్యక్రమంలో కోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు. RELATED ARTICLESMORE FROM AUTHOR ప్రయోగ పరీక్ష కేంద్రాల తనిఖీ కౌలాస్లో ఘనంగా రథోత్సవం డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి రెండు రోజుల జైలు