అక్షరటుడే, వెబ్డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు. న్యూఢిల్లీ స్థానంలో ఆయనపై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ విజయం సాధించాడు. మరోవైపు మాజీ మంత్రి, లిక్కల్ స్కాం కేసులో జైలుకు వెళ్లొచ్చిన మనీష్ సిసోడియా కూడా జంగ్పూరాలో ఓడిపోయాడు. కేజ్రీవాల్పై విజయం సాధించిన పర్వేశ్ వర్మ కొద్దిసేపట్లో కేంద్ర మంత్రి అమిత్షాను కలవనున్నారు.