అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి తన సతీమణి రేవతిరెడ్డితో కలిసి మహా కుంభమేళాలో పాల్గొన్నారు. శుక్రవారం ఆయన ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుంభమేళా ఏర్పాట్లు బాగున్నాయని యోగి ప్రభుత్వాన్ని కొనియాడారు.