Home తెలంగాణ కామారెడ్డి లింగంపేట బీజేపీ అధ్యక్షుడిగా క్రాంతికుమార్ తెలంగాణకామారెడ్డి లింగంపేట బీజేపీ అధ్యక్షుడిగా క్రాంతికుమార్ By Akshara Today - February 6, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, ఎల్లారెడ్డి రూరల్: లింగంపేట బీజేపీ మండల అధ్యక్షుడిగా బొల్లారం క్రాంతికుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. పలువురు బీజేపీ నాయకులు ఆయనను అభినందించారు. RELATED ARTICLESMORE FROM AUTHOR ఆలూర్ గౌడ సంఘం కార్యవర్గం ఎన్నిక అర్ధరాత్రి దుకాణాలు తెరవడానికి అనుమతించాలని వినతి బేగంపేట విమానాశ్రయంలో ప్రమాదం