సీఎం రేవంత్‌రెడ్డికి రాహుల్‌గాంధీ ఫోన్‌

0

అక్షరటుడే, వెబ్​డెస్క్​: కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ ఆదివారం ఉదయం సీఎం రేవంత్​రెడ్డికి ఫోన్​ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరు, సహాయక చర్యల గురించి ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు.