అక్షరటుడే, నిజాంసాగర్: మండలంలోని పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీశైలం నాగిరెడ్డి పోలీస్స్టేషన్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై శివకుమార్ ఆయనకు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.