అక్షరటుడే, వెబ్డెస్క్: బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహరాజ్ సినిమా ఓటీటీలో రిలీజైంది. సంక్రాంతికి విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ శుక్రవారం నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటించారు.