Home తెలంగాణ సిద్దులగుట్టపై భక్తుల ప్రత్యేక పూజలు తెలంగాణనిజామాబాద్ సిద్దులగుట్టపై భక్తుల ప్రత్యేక పూజలు By Akshara Today - January 1, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, ఆర్మూర్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ నవనాథ సిద్దుల గుట్టపై బుధవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగుహలోని శివాలయం, రామాలయాలను భక్తులు దర్శించుకున్నారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. RELATED ARTICLESMORE FROM AUTHOR ఫిబ్రవరి 4 ఇకపై సామాజిక న్యాయ దినోత్సవం: సీఎం మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ: సీఎం రేవంత్ రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు