అక్షరటుడే, వెబ్​డెస్క్​: దేశంలోని కోటి మంది గిగ్​ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ఈ శ్రమ్​ పోర్టల్​ కింద వారికి పథకం అమలు చేస్తామని తెలిపారు. దీంతో స్విగ్గి, జోమాటో, రాపిడో లాంటి సంస్థల్లో పనిచేస్తున్న గిగ్​ వర్కర్లకు మేలు జరగనుంది.