అక్షరటుడే, వెబ్​డెస్క్​: భారత్​‌–ఇంగ్లండ్​ మధ్య మూడు వన్డేల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్ కాసేపట్లో​ ప్రారంభం కానుంది. టాస్​ గెలిచిన ఇంగ్లండ్​ జట్టు బ్యాటింగ్​ను ఎంచుకుంది. ఈ మ్యాచ్​లో హర్షిత్​ రాణా, యశస్వి జైస్వాల్​ వన్డేల్లో నేడు అరంగేట్రం చేయనున్నారు.