అక్షరతుడే, నిజాంసాగర్: మహమ్మద్​నగర్​లో అంబేడ్కర్​ విగ్రహ ఏర్పాటునకు పూర్తి సహకారం అందిస్తానని మాజీ జడ్పీ ఛైర్మన్​ దఫెదార్​ రాజు పేర్కొన్నారు. ఆదివారం మహమ్మద్​నగర్​ మండల అంబేడ్కర్​ యువజన సంఘం సభ్యులతో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.