Home తెలంగాణ పెరిగిన బంగారం ధరలు తెలంగాణబిజినెస్ పెరిగిన బంగారం ధరలు By Akshara Today - January 13, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, వెబ్డెస్క్: సంక్రాంతి పండుగ ముందట బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రూ.430 పెరిగి రూ.80,070కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రూ.400 పెరిగి రూ.73,400 పలుకుతుంది. వెండి కిలో 1,02,000కు చేరింది. RELATED ARTICLESMORE FROM AUTHOR ఘనంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం పథకాల్లో జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి రథసప్తమికి ఏర్పాట్లు పూర్తి