అక్షరటుడే, వెబ్​డెస్క్​: రాష్ట్ర హైకోర్టు జిల్లా వారీగా జడ్జీలను కేటాయిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తులను ఆయా జిల్లాలకు ఇన్​చార్జీలుగా నియమించింది. నిజామాబాద్​ జిల్లాకు జస్టీస్​ ఎన్​ తుకారాంజీ, కామారెడ్డికి జస్టీస్​ పుల్ల కార్తీక్​ నియమితులయ్యారు.