అక్షరటుడే, వెబ్​డెస్క్​: భారత్​–పాకిస్థాన్​ మధ్య జరుగుతున్న క్రికెట్​ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగింది. 41 పరుగలకు తొలి వికెట్​ కోల్పోయింది. 23 పరుగుల వద్ద బాబర్​ ఆజామ్​ కీపర్​కు క్యాచ్​ ఇచ్చి పెవీలియన్​కు చేరాడు. హార్ధిక్​ పాండ్యా బౌలింగ్​లో అవుట్​ అయ్యాడు.