అక్షరటుడే, వెబ్​డెస్క్​: పాక్​తో జరుగుతున్న మ్యాచ్​లో భారత్​ రెండో వికెట్​ కోల్పోయింది. ఓపెనర్ శుభ్​మన్​ గిల్​(46) అర్బర్​ అహ్మద్​ బౌలింగ్​లో క్లీన్​ బౌల్డ్​ అయ్యాడు. ప్రస్తుతం భారత్​ 17.5 ఓవర్లలో 102 పరుగులు చేసింది. కోహ్లీ, శ్రేయాస్​ అయ్యార్​ క్రీజ్​లో ఉన్నారు.