అక్షరటుడే, వెబ్డెస్క్: అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) డైరెక్టర్గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ బాధ్యతలు చేపట్టారు. వైట్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో ఆయన భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేశారు. బాధ్యతలు చేపట్టగానే ఆయన ప్రధాన కార్యాలయంలోని వెయ్యి మంది ఉద్యోగులను బదిలీ చేశారు.