Home తెలంగాణ కామారెడ్డి షబ్బీర్అలీని కలిసిన ఏఎంసీ ఛైర్మన్ తెలంగాణకామారెడ్డి షబ్బీర్అలీని కలిసిన ఏఎంసీ ఛైర్మన్ By Akshara Today - January 2, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షర టుడే, నిజాంసాగర్: పిట్లం ఏఎంసీ ఛైర్మన్ చీకోటి మనోజ్కుమార్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించారు. RELATED ARTICLESMORE FROM AUTHOR స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్థిని తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దహనం