Prajavani | ప్రజావాణికి 82 ఫిర్యాదులు
Prajavani | ప్రజావాణికి 82 ఫిర్యాదులు

అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్(Collectorate)​లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్​తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, మెప్మా పీడీ రాజేందర్​కు విన్నవిస్తూ అర్జీ(complaints)లు సమర్పించారు.

Advertisement
Advertisement

కాగా, అర్జీలను పెండింగ్​లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేసి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్(Collector) అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  MLA Pocharam | సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలి