Home తెలంగాణ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కేవోఎస్ విద్యార్థులు తెలంగాణనిజామాబాద్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కేవోఎస్ విద్యార్థులు By Akshara Today - February 20, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, ఇందూరు: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు కాకతీయ ఒలింపియాడ్ పాఠశాల(కేవోఎస్) విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థులు నవీన్, పాయల్ శర్మ ఎంపికయ్యారు. వారిని పాఠశాల డైరెక్టర్ రజనీకాంత్ అభినందించారు. RELATED ARTICLESMORE FROM AUTHOR శనివారం కామారెడ్డికి మంత్రి బండి సంజయ్ రాక కుంభమేళాలో ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి దంపతులు రెండు నాటు తుపాకులు స్వాధీనం