అక్షరటుడే, బోధన్: బోధన్ మున్సిపాలిటీ పరిధిలో పన్ను వసూళ్లను సబ్ కలెక్టర్ వికాస్ మహతో మంగళవారం పరిశీలించారు. పన్ను వసూళ్ల కోసం మున్సిపల్ ప్రత్యేకాధికారి అంకిత్ ప్రత్యేక బృందాలను నియమించిన విషయం తెలిసిందే. వందశాతం పన్నులు వసూలు చేయాలని సబ్ కలెక్టర్ సూచించారు.