అక్షరటుడే, వెబ్డెస్క్: ఆదాయ పన్ను విధానాన్ని మరింత సరళతరం చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మధ్య తరగతి ఉద్యోగులు రూ.12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం...
అక్షరటుడే, వెబ్డెస్క్: కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతి ఉద్యోగులకు ఊరట కల్పించారు. రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించారు. దీంతో రూ.12...
అక్షరటుడే, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ సారి బీహార్ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆ రాష్ట్రంలో ఈ ఏడాది అక్టోబర్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర...
అక్షరటుడే, వెబ్డెస్క్: విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్...
అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. మూల ధన వ్యయాల కోసం వడ్డీ లేకుండా వీటిని అందజేస్తామన్నారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు...