నిజాంసాగర్, అక్షరటుడే: అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని, జాబితాలో పేరు లేదని ఎవరూ ఆందోళన చెందవద్దని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. నిజాంసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: సంక్షేమ పథకాల అమలు నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు పేర్కొన్నారు. ఇందల్వాయి మండలంలోని లోలంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ఈనెల 26వ తేదీ నుంచి అర్హులకు...