అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కార్డుల పంపిణీ పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో...
అక్షరటుడే, ఆర్మూర్: ప్రజలను ఇంకెన్ని రోజులు మోసం చేస్తారని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆంధ్ర నగర్లో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపిక ఏ...
అక్షరటుడే, ఎల్లారెడ్డి : అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేస్తామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. లింగంపేట మండలం మెంగారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం...
అక్షరటుడే, వెబ్డెస్క్: కొత్త రేషన్ కార్డు జాబితాలో పేరు లేని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ చేయనున్న విషయం తెలిసిందే. సమగ్ర...