అక్షరటుడే, వెబ్డెస్క్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈనెల 29న మౌని అమావాస్య కావడంతో ఆ రోజు భక్తులు రెట్టింపు సంఖ్యలో పుణ్యసాన్నాలు ఆచరించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అందుకనుగుణంగా...
అక్షరటుడే, వెబ్డెస్క్ : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇక్కడి త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రజలు ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కోసం యూపీ సర్కార్...
అక్షరటుడే, వెబ్డెస్క్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలు ఏకమవుతున్నారన్నారు. ఆదివారం ‘మన్కీ బాత్’...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తులకు నందిపేట్ కేదారీశ్వర ఆశ్రమ స్వామీజీ మంగిరాములు మహారాజ్ అల్పాహారం అందిస్తూ సేవ చేస్తున్నారు. నిత్యం నాలుగు వేల భక్తులకు సరిపడేంత అల్పాహారాన్ని వేకువజామునే...