అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ జిల్లా కేంద్రంగా బోర్డు ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా మంగళవారం కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. బోర్డును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అర్వింద్ వర్చువల్గా...
అక్షరటుడే ఇందూరు: జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ భారత ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు. పల్లె గంగారెడ్డి ప్రస్తుతం...