అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న పథకాలకు లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగలేదని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి అన్నారు. గ్రామసభలతో ప్రజల మధ్య కాంగ్రెస్ గొడవలు పెడుతోందని ఆరోపించారు. ఒక్క...
అక్షరటుడే, ఆర్మూర్: పేదల ఉన్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ ఆరో వార్డులో గురువారం నిర్వహించిన వార్డు సభలో ఆయన మాట్లాడారు. ఆయా...