అక్షరటుడే, వెబ్డెస్క్: గుజరాత్లో నిర్వహించిన ‘వికాస్ సప్తాహ్' కార్యక్రమంలో ప్రధాని నరేంద మోదీ పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 43వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో...
అక్షరటుడే, వెబ్డెస్క్: దుర్గామాతపై ఉన్న భక్తితో ప్రధాని నరేంద్రమోదీ రచయితగా మారారు. ‘ఆవతి కలే’ అనే పాటను స్వయంగా రాశారు. కాగా.. ఈ పాటను సోమవారం తన సోషల్ మీడియాలో షేర్ చేశారు....
అక్షరటుడే, వెబ్డెస్క్ : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత నిధులు విడుదలయ్యాయి. ఇవాళ మహారాష్ట్రలోని వాషింలో ప్రధాని మోదీ ఈ నిధులను డీబీటీ విధానంలో నేరుగా రైతుల...
అక్షరటుడే, ఇందూరు: ఎస్సీల అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే...