అక్షరటుడే, వెబ్డెస్క్: ఫిన్ టెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏంజెల్ ట్యాక్స్ రద్దు కూడా ఈ రంగం వృద్ధికి దోహదం చేస్తుందన్నారు. శుక్రవారం ముంబయిలో...
అక్షరటుడే, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ చేరుకున్నారు. పోలాండ్ లో పర్యటన ముగించుకున్న ఆయన రైలులో కీవ్ చేరుకున్నారు. దాదాపు 7 గంటల పాటు ఆయన ఉక్రెయిన్...
అక్షరటుడే, వెబ్డెస్క్: కేరళలోని వయనాడ్ బీభత్సం అంతా ఇంతా కాదు.. ప్రకృతి ప్రకోపం కారణంగా వందలాది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. భారీ వరదల కారణంగా కొండ చరియలు విరిగి పడడంతో...
అక్షరటుడే, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఫైనల్ చేరిందన్న సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది. రెజ్లింగ్ 50 కిలోల...
అక్షరటుడే, ఇందూరు: మాజీ మంత్రి డి.శ్రీనివాస్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఇరువురు వేర్వేరుగా ప్రకటన విడుదల...