అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: హైదరాబాద్ లో నేడు జరగనున్న బీసీ ఆత్మగౌరవ సభకు నగర బీజేపీ నాయకులు తరలి వెళ్ళారు. ప్రధాని మోదీ సభకు హాజరు కానున్నారని, బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఇప్పటికే...
అక్షరటుడే, నిజామాబాద్: నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం బీజేపీ జనగర్జన సభలో పాల్గొన్న మోదీపై అభిమానులు పూల వర్షం కురిపించారు. మహిళలు...
అక్షరటుడే, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఇందూరు నగరం కాశాయమయమైంది. పసుపు రైతులు, యువత, మహిళలు స్వఛ్చందంగా మోదీ సభకు తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు వేషధారణలతో ఆకట్టుకున్నారు.
హాజరు కానున్న ప్రధాని
అక్షరటుడే, నిజమాబాద్: ప్రధాని మోదీ మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ కు రానున్న ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం బీజేపీ జన...