అక్షరటుడే, ఇందూరు: రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే .. నిజాం కాలనీకి చెందిన ముజీబ్(26) రైల్వే బ్రిడ్జి వద్ద రైలు...
అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో రుణమాఫీ కానీ రైతుల కుటుంబ నిర్ధారణ సర్వే చేపట్టినట్లు మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. మెంగారం, షెట్పల్లి గ్రామాల్లో శనివారం సర్వే...
అక్షరటుడే, వెబ్డెస్క్: భైంసా పట్టణంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గురువారం ఒకే రోజు ఇద్దరు మహిళల మెడలో నుంచి గొలుసు చోరీకి యత్నించారు. ఓ మహిళ తప్పించుకోగా, మరో మహిళ నుంచి సగం...
అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ మూడో టౌన్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి జరిపారు. సుభాష్ నగర్ లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో మూడో టౌన్ పోలీసులు గురువారం రాత్రి...
అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలోని వినాయక్ నగర్ వంద ఫీట్ల రోడ్డులో కాంగ్రెస్ నేత డబ్బులు పంచుతూ పట్టుబడ్డారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో నాలుగో టౌన్ పోలీసులు దాడి జరిపారు....