అక్షరటుడే, ఇందూరు: గత మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోతే కళాశాలను నడపలేమని ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం నిజామాబాద్ కలెక్టర్...
అక్షరటుడే, ఇందూరు: నగరంలోని ఆదర్శనగర్ లో గల హింగులాంబిక ఆలయ సేవాసమితి అధ్యక్షురాలిగా విజయలత మైస్కర్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి రాజేంద్రకుమార్ పై 57 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు....