అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నాలుగు కొత్త పథకాలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి...
అక్షరటుడే, బోధన్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో 101 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ఏకచక్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనుండగా, ఈ మేరకు జెండా రూపకల్పన...
అక్షరటుడే, వెబ్డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈనెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. ఆకస్మికంగా తనిఖీలు చేస్తానని ప్రకటించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లతో...