అక్షరటుడే, వెబ్డెస్క్: సంక్రాంతి అనంతరం రాష్ట్రంలోని అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి రేషన్కార్డులు అందజేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్లో మాట్లాడారు....
అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామంలో ఆదివారం సంక్రాంతి పోటీలు నిర్వహించారు. స్లో సైక్లింగ్, స్కిప్పింగ్ పోటీల్లో గ్రామానికి చెందిన పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు గ్రామానికి చెందిన...