Home తెలంగాణ స్వగ్రామానికి చేరిన మృతదేహం తెలంగాణనిజామాబాద్ స్వగ్రామానికి చేరిన మృతదేహం By Akshara Today - February 20, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్పల్లి పంచాయతీ పరిధిలోని గోల్యనాయక్ తండాకు చెందిన బాదావత్ మోహన్ ఈనెల 1న బ్రెయిన్ స్ట్రోక్తో సౌదీలో మృతి చెందాడు. ఆయన మృతదేహం గురువారం ఉదయం గ్రామానికి చేరుకుంది. మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు. RELATED ARTICLESMORE FROM AUTHOR యువతిపై గ్యాంగ్ రేప్ వైరల్గా మారిన పోలీస్ వెహికిల్.. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో ముగిసిన క్రషింగ్