Home తెలంగాణ ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ షాక్ తెలంగాణ ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ షాక్ By Akshara Today - February 21, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, హైదరాబాద్: రాష్ట్రంలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. RELATED ARTICLESMORE FROM AUTHOR వరద కాలువకు నీటి విడుదల రాష్ట్రంలో ఐపీఎస్ల బదిలీ టన్నెల్లో ఇంకా దొరకని 8 మంది ఆచూకీ