కొనసాగుతున్న సీఎల్పీ సమావేశం

0

అక్షరటుడే, వెబ్​డెస్క్​: సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. బహిరంగ సభలు పెట్టి, రాహుల్​గాంధీ, మల్లికార్జున్​ ఖర్గేలను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశానికి బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదని సమాచారం. సుప్రీంకోర్టులో వారి అనర్హత కేసు విచారణ జరుగుతుండటంతో మీటింగ్​కు వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది.