అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఛాంపియన్స్​ ట్రోఫీలో భాగంగా దుబాయ్​ వేదికగా భారత్​ – పాకిస్తాన్​ మ్యాచ్​ కొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. టాస్​ గెలిచిన పాకిస్తాన్​ జట్టు బ్యాటింగ్​ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీం ఇండియా అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.