Home తెలంగాణ 44వ జాతీయ రహదారిపై చిరుతపులి కలకలం తెలంగాణ 44వ జాతీయ రహదారిపై చిరుతపులి కలకలం By Akshara Today - January 30, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, వెబ్డెస్క్: మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు శివారులోని 44వ జాతీయ రహదారిపై చిరుతపులి సంచారం గురువారం రాత్రి కలకలం రేపింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అది రోడ్డుపై పడిపోయింది. తీవ్రంగా గాయపడిన చిరుత మృతిచెందింది. RELATED ARTICLESMORE FROM AUTHOR ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తా: కొమురయ్య భూమి లాక్కున్నారు.. న్యాయం చేయాలని వినతి బీసీటీయూ మద్దతు కొమరయ్యకే: మాడవేడి వినోద్